ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణా ప్రాంతాన్ని కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 20 ఫిబ్రవరి 1956 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.