గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన తొలి విడత పోలింగ్లో రికార్డు స్థాయిలో 68 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో గుజరాత్ మొత్తంమీద జరిగిన పోలింగ్ 59 శాతమే. రెండో విడత పోలింగ్ ఈ నెల 17న జరుగుతుంది.