నలుగురు కల చోటను దా

పధ్యం:: 

నలుగురు కల చోటను దా 
దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా 
దలచెడి యాతడు నిచ్చలు 
గల మాటలే పలుకుచుండగా దగు వేమా!

తాత్పర్యము: 
నలుగురిలో మర్యాదగా తిరగాలనుకునేవాడు ఎల్లప్పుడు యథార్ధాన్నే పలకాలి. అప్పుడే అతన్ని అందరూ గౌరవిస్తారు.