పరధనంబులకును ప్రాణములిచ్చును

పధ్యం:: 

పరధనంబులకును ప్రాణములిచ్చును 
సత్యమంతలేక జారడగును 
ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: 
ఈ కాలపు బ్రాహ్మణులు పరుల ధనాన్ని ఆశిస్తున్నారు. ప్రాణాల కంటే దానమే గొప్పదంటున్నారు. జ్ఞానం లేకపోయినా అందరికంటే తామే గొప్ప అని అపోహ పడుతున్నారు.